పిఠాపురం
India /
Andhra Pradesh /
Pithapuram /
World
/ India
/ Andhra Pradesh
/ Pithapuram
ప్రపంచము / భారత దేశము / ఆంధ్ర ప్రదేశ్ / తూర్పు గోదావరి
పట్టణం, మండల కేంద్రం
తహసీల పిఠాపురం, జిల్లా కాకినాడ (కాకినాడ), ఆన్ధ్ర ప్రదేశ, భారత
పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాధుడు భీమేశ్వర పురాణం లో ఈ కింది విధంగా చెబుతాడు.
"హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం
గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."
పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది( ప్రస్తుతం దీనిని చెరుకుల కాలువ అని అంటున్నారు). ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు శ్రీనాధుడు అలా అనేసి ఊరుకోకుండా-
"ఏలేటి విరినీట నిరుగారునుంబండు
ప్రాసంగు వరిచేలు పసిడిచాయ."
అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాధుడు తన రచనలలో ఇలా వర్ణించేడు. ఒక్క వేరు పనస చెట్లు, పోక తోటలు ఇప్పుడు కనిపించటం లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాధుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. సింహాచలం వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి.పిఠాపురపు ఏలేరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది. .......
పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాధుడు భీమేశ్వర పురాణం లో ఈ కింది విధంగా చెబుతాడు.
"హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం
గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."
పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది( ప్రస్తుతం దీనిని చెరుకుల కాలువ అని అంటున్నారు). ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు శ్రీనాధుడు అలా అనేసి ఊరుకోకుండా-
"ఏలేటి విరినీట నిరుగారునుంబండు
ప్రాసంగు వరిచేలు పసిడిచాయ."
అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాధుడు తన రచనలలో ఇలా వర్ణించేడు. ఒక్క వేరు పనస చెట్లు, పోక తోటలు ఇప్పుడు కనిపించటం లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాధుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. సింహాచలం వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి.పిఠాపురపు ఏలేరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది. .......
Wikipedia article: http://te.wikipedia.org/wiki/పిఠాపురం
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ: 17°6'59"N 82°15'16"E
- సామర్లకోట 12 కి. మీ.
- అన్నవరం 24 కి. మీ.
- యానాం 40 కి. మీ.
- ధవళేశ్వరం 54 కి. మీ.
- ముమ్మిడివరం 54 కి. మీ.
- నిడదవోలు 67 కి. మీ.
- నర్సీపట్నం 73 కి. మీ.
- తణుకు 74 కి. మీ.
- యలమంచిలి 79 కి. మీ.
- అనకాపల్లి 101 కి. మీ.
- చినమాంబ మునిసిపల్ పార్క్ 0.4 కి. మీ.
- Sripada Building 0.4 కి. మీ.
- ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాల 0.6 కి. మీ.
- పిఠాపురం రైల్వే స్టేషన్ 0.7 కి. మీ.
- ఎ పి ఎస్ ఆర్ టి సి బస్ స్టేషన్ 0.7 కి. మీ.
- కుంతీ మాధవస్వామి ఆలయం 0.9 కి. మీ.
- తహసిల్దారు వారి కార్యాలయము 1.1 కి. మీ.
- శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానము (పాదగయ క్షేత్రము) 1.4 కి. మీ.
- ములసా లక్ష్మణరావు & సన్స్ స్వగృహం (బాలు) 1.6 కి. మీ.
- naarasigapuram 2.9 కి. మీ.
చినమాంబ మునిసిపల్ పార్క్
Sripada Building
ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాల
పిఠాపురం రైల్వే స్టేషన్
ఎ పి ఎస్ ఆర్ టి సి బస్ స్టేషన్
కుంతీ మాధవస్వామి ఆలయం
తహసిల్దారు వారి కార్యాలయము
శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానము (పాదగయ క్షేత్రము)
ములసా లక్ష్మణరావు & సన్స్ స్వగృహం (బాలు)
naarasigapuram